Vizag: విశాఖలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

విశాఖలో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటులు బ్రహ్మానందం, జయప్రద, జయసుధ, దర్శకుడు రాఘవేందర్‌రావు తదితరులను సన్మానించారు.

Updated : 18 Jan 2023 21:54 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని