pawan kalyan: ఇప్పటంలో పవన్‌ పర్యటన.. బాధితులకు పరామర్శ

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 05 Nov 2022 13:59 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని