Pawan Kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో  పవన్‌ కల్యాణ్‌ పర్యటన

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు.

Updated : 10 May 2023 18:58 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని