Janasena : జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో యాత్ర సాగింది. ఈ సందర్భంగా పవన్ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు.
Updated : 19 Jun 2022 20:54 IST
1/12
ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
2/12
3/12
రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్
4/12
5/12
6/12
7/12
చిలుకలూరిపేట వద్ద మాట్లాడుతున్న జనసేనాని
8/12
9/12
భారీ గజమాలతో పవన్కల్యాణ్ను సత్కరిస్తూ..
10/12
గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద జన సైనికుల స్వాగతం
11/12
డేగర్లమూడిలో కౌలు రైతు నీలం రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.లక్ష ఆర్థిక సహాయంగా అందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
12/12
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి