Janasena : జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగింది. ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో యాత్ర సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు.  

Updated : 19 Jun 2022 20:54 IST
1/12
ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
2/12
3/12
రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్‌ రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న పవన్‌
4/12
5/12
6/12
7/12
చిలుకలూరిపేట వద్ద మాట్లాడుతున్న జనసేనాని చిలుకలూరిపేట వద్ద మాట్లాడుతున్న జనసేనాని
8/12
9/12
భారీ గజమాలతో పవన్‌కల్యాణ్‌ను సత్కరిస్తూ.. భారీ గజమాలతో పవన్‌కల్యాణ్‌ను సత్కరిస్తూ..
10/12
గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద జన సైనికుల స్వాగతం
గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద జన సైనికుల స్వాగతం
11/12
డేగర్లమూడిలో కౌలు రైతు నీలం రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.లక్ష ఆర్థిక సహాయంగా అందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ డేగర్లమూడిలో కౌలు రైతు నీలం రవికుమార్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.లక్ష ఆర్థిక సహాయంగా అందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్
12/12

మరిన్ని