Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల్లో తొలి ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’ రయ్రయ్
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు.
Updated : 15 Jan 2023 11:49 IST
1/15
పచ్చజెండా ఊపి వర్చువల్గా వందేభారత్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
2/15
రైలు వద్ద రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి
3/15
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలు ప్రయాణికులకు వీడ్కోలు పలుకుతున్న రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు
4/15
పట్టాలపై సిద్ధంగా ‘వందేభారత్’
5/15
విజయ సంకేతం చూపుతున్న లోకోపైలట్లు
6/15
సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభ హడావిడి
7/15
8/15
తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్న ప్రయాణికులు
9/15
టాటా చెబుతున్న యువతి
10/15
11/15
12/15
13/15
14/15
రైలులో నిర్వహించిన చిత్రకళా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
15/15
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం