Vijayawada : భక్తిశ్రద్ధలతో పోలిస్వర్గం పూజలు

కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమిఘాట్‌, భవానీ ఘాట్‌లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated : 24 Nov 2022 12:24 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు