Andhra News: రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి రైతుల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా పసలపూడి వద్ద రైతులు యాత్ర ప్రారంభించగానే పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని చెప్పడంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది.

Updated : 21 Oct 2022 16:51 IST
1/10
రైతులను లాఠీలతో నిలువరిస్తున్న పోలీసులు రైతులను లాఠీలతో నిలువరిస్తున్న పోలీసులు
2/10
3/10
తోపులాటలో గాయపడిన మహిళకు సపర్యలు చేస్తున్న రైతులు తోపులాటలో గాయపడిన మహిళకు సపర్యలు చేస్తున్న రైతులు
4/10
5/10
6/10
7/10
8/10
పాదయాత్రకు అభ్యంతరం చెబుతున్న పోలీసులతో రైతుల వాగ్వాదం పాదయాత్రకు అభ్యంతరం చెబుతున్న పోలీసులతో రైతుల వాగ్వాదం
9/10
10/10
పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డు బైఠాయించిన రైతులు పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డు బైఠాయించిన రైతులు

మరిన్ని