BJP : ఉత్సాహంగా ప్రజా సంగ్రామ యాత్ర

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొన్నారు. పరిహారం కోసం పోరాడుతున్న వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Updated : 03 Aug 2022 18:58 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని