Pranahita: ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం

తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కర ఘాట్‌ వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పుష్కరిణకి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పాల్గొన్నారు. ప్రాణహిత పుష్కరాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మరోవైపు కాళేశ్వరంలో నిర్వహిస్తున్న ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 13 Apr 2022 14:30 IST
1/24
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలు
2/24
3/24
4/24
5/24
6/24
7/24
పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు
8/24
9/24
10/24
11/24
12/24
పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు
13/24
14/24
15/24
పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
16/24
17/24
18/24
పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
19/24
20/24
21/24
అర్జునగుట్టకు తరలివస్తున్న ప్రజలు అర్జునగుట్టకు తరలివస్తున్న ప్రజలు
22/24
23/24
24/24

మరిన్ని