Draupadi murmu : శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీశైలంలో పర్యటించారు. ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. 

Updated : 26 Dec 2022 16:49 IST
1/11
గిరిజన మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న రాష్ట్రపతి గిరిజన మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న రాష్ట్రపతి
2/11
సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన చిన్నారులతో.. సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన చిన్నారులతో..
3/11
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో.. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో..
4/11
5/11
రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు
6/11
రాష్ట్రపతి రాక నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం రాష్ట్రపతి రాక నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం
7/11
రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి రోజా. పక్కన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి రోజా. పక్కన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై
8/11
ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్న అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
9/11
10/11
రాష్ట్రపతికి ఆశీర్వచనం ఇస్తున్న అర్చకులు రాష్ట్రపతికి ఆశీర్వచనం ఇస్తున్న అర్చకులు
11/11

మరిన్ని