Draupadi murmu : శ్రీశైలంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీశైలంలో పర్యటించారు. ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
Updated : 26 Dec 2022 16:49 IST
1/11
గిరిజన మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న రాష్ట్రపతి
2/11
సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన చిన్నారులతో..
3/11
శివాజీ స్ఫూర్తి కేంద్రంలో..
4/11
5/11
రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు
6/11
రాష్ట్రపతి రాక నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం
7/11
రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి రోజా. పక్కన తెలంగాణ గవర్నర్ తమిళిసై
8/11
ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
9/11
10/11
రాష్ట్రపతికి ఆశీర్వచనం ఇస్తున్న అర్చకులు
11/11
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?