700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
Updated : 16 Nov 2021 16:20 IST
1/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన దీక్ష 700వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్కు చేరిన అమరావతి రైతులు ఇలా రంగురంగుల పూలతో ‘జై అమరావతి.. 700వరోజు’ అని అందంగా తీర్చిదిద్దారు.
2/15
3/15
కందుకూరులో రైతుల సందడి
4/15
5/15
అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 700వ రోజుకు చేరింది. ఈ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహాపాదయాత్రను మరింత ఉద్ధృతం చేశారు.
6/15
7/15
నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు
8/15
ప్లకార్డు చూపుతూ..
9/15
10/15
11/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
12/15
13/15
14/15
700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ