Samatha Murthy: తుది అంకానికి సమారోహ ఉత్సవాలు
Updated : 14 Feb 2022 11:28 IST
1/10
హైదరాబాద్: నగర శివారు ముచ్చింతల్లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి
2/10
వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు
3/10
వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో చినజీయర్ స్వామి లక్ష్మీనారాయణ మహాయాగాన్ని ముగించారు
4/10
యాగంలో వినియోగించిన 1,035 పాలికులతో యాత్రగా సమతామూర్తి స్వర్ణ ప్రతిమ వద్దకు చేరుకొని వైభవంగా ప్రాణప్రతిష్ఠాపన చేశారు
5/10
6/10
7/10
8/10
సమారోహ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
9/10
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు
10/10
వంటేరు ప్రతాప్రెడ్డి
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్