Nellore: ప్రారంభమైన బారాషహీద్ రొట్టెల పండగ.. భక్తుల సందడి
మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ మంగళవారం ప్రారంభమైంది. ఈ పండగకు కుల మతాలకు అతీతంగా ప్రపంచం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు తీసుకొంటూ.. వదిలి మొక్కులు చెల్లించుకొన్నారు.
Updated : 09 Aug 2022 14:14 IST
1/13
రొట్టెల పండగకు ముస్తాబైన బారాషహీద్ దర్గా
2/13
దర్గాను దర్శించుకొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
3/13
4/13
5/13
6/13
7/13
స్వర్ణాల చెరువు వద్ద భక్తుల సందడి
8/13
9/13
స్వర్ణాల చెరువులో రొట్టెలు విడుస్తున్న మహిళలు
10/13
తమ కోర్కెలు తీరడానికి రొట్టెలు స్వీకరిస్తున్న మహిళలు
11/13
జలకాలాడుతూ చిన్నారుల కేరింతలు
12/13
13/13
సుదూర ప్రాంతాల నుంచి రొట్టెల పండగకు తరలివస్తున్న భక్తులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం