CM KCR : సాంస్కృతిక సంబరాల నడుమ వజ్రోత్సవాల ముగింపు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ముగింపు వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కళాకారుల నృత్యాలు, గాయకుల సంగీత ప్రదర్శనలతో ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది.
Updated : 22 Aug 2022 19:26 IST
1/17
2/17
3/17
మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్
4/17
ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్
5/17
వనజీవి రామయ్య దంపతులు
6/17
జాతీయ జెండాలు చేతబూని చిన్నారుల సందడి
7/17
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి హరీశ్రావు, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్రెడ్డి, వెంకటేశ్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు
8/17
జాతీయగీతం ఆలపిస్తున్న ప్రజలు
9/17
సీఎం కేసీఆర్, జాతీయ జెండాల చిత్రాలతో ఓ వ్యక్తి ఇలా..
10/17
11/17
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
12/17
13/17
14/17
15/17
16/17
గీతాలాపన చేస్తున్న ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్
17/17
అలరించేలా ఖవ్వాలీ
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే