formationday : ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు... పాల్గొన్న మంత్రులు
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
Updated : 02 Jun 2023 17:58 IST
1/24
ఆదిలాబాద్లో..
2/24
తెజస కార్యాలయంలో..
3/24
ఖమ్మంలో జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్
4/24
వరంగల్లో..
5/24
6/24
అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
7/24
నివాళి అర్పిస్తున్న తెదేపా నేతలు
8/24
అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ నాయకురాలు మీరాకుమారి
9/24
నల్గొండలో..
10/24
11/24
భువనగిరి పట్టణంలో..
12/24
13/24
కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన మంత్రి గంగుల కమలాకర్
14/24
15/24
గోల్కొండ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
16/24
ఖమ్మం మయూరి సెంటర్ లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పిచిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తదితరులు
17/24
జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
18/24
నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
19/24
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
20/24
తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
21/24
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ
22/24
అమర వీరుల కుటుంబసభ్యులతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
23/24
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
24/24
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి సబితారెడ్డి
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్