Tirumala : వైభవంగా చక్రస్నానం

కళియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానం కార్యక్రమంలో విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 05 Oct 2022 16:28 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని