Tirumala: గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Updated : 02 Oct 2022 21:24 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని