TRS : తెరాస ‘వడ్ల పోరు’ ఉద్ధృతం
Updated : 07 Apr 2022 09:58 IST
1/10
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
2/10
ఖమ్మం జిల్లా కేంద్రంలో మాట్లాడుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
3/10
వరికంకులతో తయారు చేసిన గొడుగుతో కార్యక్రమానికి హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
4/10
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న మంత్రి హరీశ్రావు
5/10
నల్గొండ జిల్లా కేంద్రంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు
6/10
మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్
7/10
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
8/10
వనపర్తి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
9/10
మేడ్చల్ స్వామివివేకానంద విగ్రహ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి
10/10
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్షలో మంత్రి గంగుల కమలాకర్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM