Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Updated : 02 Jan 2023 21:50 IST
1/54
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా రెండో రోజు సోమవారం సాయంత్రం సుబ్రమణ్యస్వామివారు తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు.
2/54
నెల్లూరులోని ఆలయంలో తెప్పోత్సవం
3/54
జూబ్లీహిల్స్ తితిదేలో..
4/54
5/54
విశాఖలో భక్తుల పూజలు
6/54
7/54
ఒంగోలులో..
8/54
సికింద్రాబాద్ నామాలగుండులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి తరలివచ్చిన భక్తులు
9/54
10/54
గుంటూరులోని ఆలయం వద్ద భక్తుల సందడి
11/54
విజయవాడ కనకదుర్గ ఆలయంలో..
12/54
13/54
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వేంకటేశ్వర ఆలయంలో..
14/54
కరీంనగర్ మార్కెట్ వద్దనున్న శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో..
15/54
వరంగల్లోని ఓ ఆలయంలో..
16/54
చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి
17/54
కూకట్పల్లి వివేకానందనగర్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద..
18/54
సికింద్రాబాద్ నామాలగుండులోని కల్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
19/54
హిమాయత్నగర్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు
20/54
బిర్లా మందిర్ వద్ద భక్తుల రద్దీ
21/54
ఆదిలాబాద్లోని ఓ ఆలయంలో ఎమ్మెల్యే జోగురామన్న దంపతులు
22/54
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ దేవాలయం వద్ద..
23/54
విజయనగరంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీమన్నారాయణ స్వామి
24/54
నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో..
25/54
అనంతపురంలోని ఓ ఆలయంలో..
26/54
దేవుని కడపలో దర్శనమిస్తున్న స్వామివారు.. భక్తుల రద్దీ
27/54
తిరుమలలో తన కుటుంబ సభ్యులతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
28/54
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట స్వర్ణ రథోత్సవం
29/54
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో నిర్వహించిన స్వర్ణరథోత్సవం వీక్షించడానికి పోటెత్తిన భక్తులు
30/54
తిరుమలలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, భాజపా నేతలు సీఎం రమేశ్, విష్ణువర్దన్రెడ్డి
31/54
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి
32/54
మంత్రి గుడివాడ అమర్నాథ్
33/54
విద్యుద్దీప కాంతుల్లో తిరుమల శ్రీవారి ఆలయం
34/54
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని
శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
35/54
వైకుంఠ ఏకాదశి వేడుకను వీక్షించేందుకు బారులు తీరిన భక్తులు
36/54
శ్రీశైలంలో ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
37/54
యాదాద్రిలో భక్తుల రద్దీ
38/54
స్వామివారిని దర్శించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
39/54
కొనసాగుతున్న పూజా కైంకర్యాలు
40/54
నమో నారసింహా..
41/54
యాదాద్రి ఆలయ సౌందర్యాన్ని చరవాణిలో బంధిస్తున్న యువతి
42/54
వైయస్ఆర్ జిల్లా నారపుర వేంకటేశ్వర ఆలయంలో దర్శనమిస్తున్న స్వామివారు
43/54
బారులు తీరిన భక్తులు
44/54
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్నవరం ఆలయంలో ప్రత్యేక అలంకరణ
45/54
స్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు
46/54
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి
47/54
సామూహిక పూజల్లో పాల్గొన్న భక్తులు
48/54
హైదరాబాద్ జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో దేవతామూర్తుల వేషధారణలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
49/54
స్వామిని దర్శించుకుంటున్న భక్తులు
50/54
భక్తుల రద్దీ
51/54
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రిలో ప్రత్యేక పూజలు
52/54
భద్రాచలంలో స్వామివారికి పల్లకిసేవ నిర్వహిస్తున్న అర్చకులు
53/54
భద్రాచలంలో దర్శనానికి పోటెత్తిన భక్తులు
54/54
కోనసీమ తిరుమల వాడపల్లిలో ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్న వేంకటేశ్వరుడు
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు