
తాజా వార్తలు
విజయానికి 80 పరుగుల దూరంలో భారత్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఛేతేశ్వర్ పుజారా(56) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 228 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. విజయానికి ఇంకా 80 పరుగుల దూరంలో ఉంది. ఈ క్రమంలోనే 83 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 248/4గా నమోదైంది. పంత్(46*), మయాంక్ అగర్వాల్(4*) క్రీజులో ఉన్నారు.
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
Tags :