
తాజా వార్తలు
ఐదో వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్(9) వేడ్ చేతికి చిక్కి ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోర్ 265/5గా నమోదైంది. ప్రస్తుతం క్రీజులో పంత్(58), వాషింగ్టన్ సుందర్(1) ఉన్నారు. 88 ఓవర్లకు టీమ్ఇండియా 267/5తో నిలిచింది. విజయానికి ఇంకా 61 పరుగుల దూరంలో ఉంది.
ఇవీ చదవండి..
అదే మన ఆఖరి ఫొటో అవుతుందని తెలియదు..
ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
Tags :