
ప్రధానాంశాలు
కుక్కునూరు, న్యూస్టుడే: ఎన్నికల తర్వాత పెట్టెల్లో భద్రంగా ఉండాల్సిన బ్యాలెట్ పత్రాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బంజరగూడెం పాఠశాలలో చెల్లాచెదురుగా పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను స్థానికులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. సర్పంచి, వార్డు సభ్యులకు చెందిన ఈ బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తే.. తొండిపాక పంచాయతీకి చెందిన 13వ నంబరు పోలింగ్ స్టేషన్లో 6వ బూత్కు సంబంధించినవిగా తేలింది. వీటిపై ఓటేసిన గుర్తులను బట్టి.. ఈ రెండూ తెదేపా మద్దతుదారులవి. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీకాంతం మాట్లాడుతూ బ్యాలెట్ పత్రాలు దొరకడంపై వివరాలు సేకరిస్తున్నామని, సిబ్బంది నిర్లక్ష్యమా? ఓటర్లే బయటకు తెచ్చారా? అన్నది విచారిస్తామని చెప్పారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్కి ముందే తెలుసు
- రెండో పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్లో చేరిన కొత్త కారిదే..!
- తొలి ట్వీట్కు రూ.18.30 కోట్లు!