...ఆమె రూపంలో అర్చన!
పంచభూత క్షేత్రాలుగా పిలిచే అయిదు శైవక్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. జలలింగ క్షేత్రమైన దీన్ని...
పంచభూత క్షేత్రాలుగా పిలిచే అయిదు శైవక్షేత్రాల్లో జంబుకేశ్వరం ఒకటి. జలలింగ క్షేత్రమైన దీన్ని తిరువనై కాయ్, తిరువనై కావల్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో శ్రీరంగానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారికి అమ్మవారే మధ్యాహ్నం పూజలు నిర్వహిస్తారు. దీనికోసం రోజూ మధ్యాహ్నం ఆలయంలోని అర్చకుల్లో ఒకరు స్త్రీ దుస్తులను ధరించి స్వామివారికి పూజలు చేస్తారు. అనంతరం అదే అర్చకుడు గోవును కూడా పూజిస్తారు. ఈ పూజ అనంతరం ఏనుగు గర్భాలయంలోకి ప్రవేశించి జంబుకేశ్వరస్వామిని అభిషేకించి, పూలమాలను సమర్పిస్తుంది. ఇదంతా భక్తులు చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్