అన్వేషణ ఆపొద్దు!
వేదాంతులు పరమ గమ్యం చేరడానికి రెండు ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. మొదటిది ఆత్మవిచారణ. రెండోది శరణాగతి. ముందు మౌనంగా కూర్ఛో.. తర్వాత నేను ఎవరు అనే విచారణ ప్రారంభించు. ఈ
రమణ పథం
- భగవాన్ రమణ మహర్షి
వేదాంతులు పరమ గమ్యం చేరడానికి రెండు ఆధ్యాత్మిక మార్గాలను నిర్దేశించారు. మొదటిది ఆత్మవిచారణ. రెండోది శరణాగతి. ముందు మౌనంగా కూర్ఛో.. తర్వాత నేను ఎవరు అనే విచారణ ప్రారంభించు. ఈ అన్వేషణ విడవకుండా కొనసాగించు. మన దినచర్య ఎవరెవరినో కలుసుకోవడంతో సరిపోతుంది. కానీ మనల్ని మనం కలుసుకోడానికి సమయం దొరకడం లేదెవరికీ. అందుకే నిన్ను నువ్వొక్కసారి సమీక్షించుకుని, నీవెవరో తెలుసుకో.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ