దయామయుడి అడుగుజాడలు

మనందరినీ రక్షించేందుకే యేసుప్రభువు మనిషి రూపంలో జన్మించాడు. పాపం చేస్తున్న వారిపట్ల కూడా ప్రేమ, దయ తప్ప కోపం, ద్వేషం చూపలేదు.

Published : 20 Oct 2022 00:18 IST

నందరినీ రక్షించేందుకే యేసుప్రభువు మనిషి రూపంలో జన్మించాడు. పాపం చేస్తున్న వారిపట్ల కూడా ప్రేమ, దయ తప్ప కోపం, ద్వేషం చూపలేదు. వారి కోసం ప్రాణాన్నే (యోహాను15:13) అర్పించాడు. తన అడుగుజాడల్లో మనం నడవాలన్నదే క్రీస్తు ప్రగాఢవాంఛ. అదే మన ధ్యేయం కావాలి.

- ఎమ్‌.వి.బాబ్జి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని