ధర్మ సందేహం
ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం గ్రీష్మ, వర్ష రుతువుల సంధికాలంలో వస్తుంది...
ధర్మ సందేహం
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మారింది. ఆషాఢం గ్రీష్మ, వర్ష రుతువుల సంధికాలంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మక్రిములు వ్యాపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గాలిలో, నీటిలో వీటి తీవ్రత అధికం. వర్షాలతో ఇంటాబయటా తడిగా ఉంటుంది. ఇంటి పనుల్లో తరచూ నీటిని వినియోగించాల్సి వస్తుంటుంది. నీటితడి కారణంగా చేతులు, పాదాలు చెడే ప్రమాదం ఉంది. దీంతో సూక్ష్మక్రిముల ప్రభావం పెరుగుతుంది. చేతులు, పాదాల ద్వారా ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా గోరింటాకు రోగనిరోధకశక్తిగా పనిచేస్తుంది. అందాన్నిస్తూనే.. ఆరోగ్య సంబంధమైన ఒక రక్షాకవచంలా గోరింటాకు పనిచేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ