ధర్మ సందేహం
మహిళలు నెలసరి సమయంలో ఆలయానికి వెళ్లడం, అర్చనల్లో...
ధర్మ సందేహం
నెలసరి సమయంలో దేవుడి పూజలు, వేదమంత్రాలు వినబడకూడదా?
మహిళలు నెలసరి సమయంలో ఆలయానికి వెళ్లడం, అర్చనల్లో పాల్గొనడం, నిత్యపూజ చేయడం తగదన్నది ఓ నమ్మకం.. అయితే, ఇతరులు చేసే పూజలు, మంత్రాలు వారి చెవిన పడొచ్చు. అలా వినబడితే దోషమని పెద్దలు చెప్పలేదు. అవి వారికి వినపడినవి తప్ప, వారుగా కావాలని విన్నవి కావు. కాకతాళీయంగా జరిగినది. ఇందులో వారి కర్తృత్వం లేదు. కనుక దోషం లేదని పెద్దలు చెప్పారు.
నెమలి పింఛం అందానికి ప్రతీక. పింఛాన్ని ధరించిన కృష్ణపరమాత్మ అందానికే అందంగా నిలిచేవాడు. సృష్టిలోని ప్రతి ప్రాణీ నాకు ఆత్మబంధువే అని చాటిచెప్పటానికే పింఛాన్ని ధరించాడు కానీ, పరమాత్మకు అందాల అలంకరణలు అవసరం లేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్