నోటీస్ బోర్డు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ - 89 ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 89
పోస్టులు: ఎకనమిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), ప్రోగ్రామర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్.
అర్హత: పోస్టును అనుసరించి లా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, పీజీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 18, 2021.
వెబ్సైట్: www.upsc.gov.in/
ఇండియన్ ఆర్మీ-టీజీసీ కోర్సు
ఇండియన్ ఆర్మీ జులై 2021లో ప్రారంభమయ్యే 133వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* 133వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)-జులై 2021
మొత్తం ఖాళీలు: 40
విభాగాలు: సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రిల్ అండ్ ఎలక్ట్రానిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్ తదితరాలు.
అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.07.2021 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 26, 2021.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in/
ఎఫ్సీఐలో 89 పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 89
పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్.
విభాగాలు: జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్/ బీఈ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 01, 2021
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31 2021.
www.recruitmentfci.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం