ఎస్బీఐ-35 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు
ఎస్బీఐ-35 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు : ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 35 (రెగ్యులర్-07, ఒప్పంద పోస్టులు-28)
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత. అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 17.
ఆన్లైన్ టెస్ట్ తేది: 2022, జూన్ 25. https://sbi.co.in/
హెచ్యూఆర్ఎల్లో 179 పోస్టులు
ఐఓసీఎల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎఫ్సీఐఎల్, హెచ్ఎఫ్సీఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్యూఆర్ఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎగ్జిక్యూటివ్ పోస్టులు: మొత్తం ఖాళీలు: 179 విభాగాలు: మార్కెటింగ్, సేఫ్టీ, ఫైర్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితరాలు. పోస్టులు: చీఫ్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజినీర్, కంపెనీ సెక్రటరీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 11.
వెబ్సైట్: www.hurl.net.in/
ఐసీఎంఆర్-ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ఎన్ఐఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 20 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్టులు, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ జూనియర్ నర్సు తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్బీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేది: 2022, మే 06.
వెబ్సైట్: https://nie.icmr.org.in/
ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ బీఎస్సీ (నర్సింగ్)
ఇండియన్ ఆర్మీకి చెందిన జాయిన్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 2022 సంవత్సరానికి గాను కింది కోర్సులో ప్రవేశాలకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సు 2022
కోర్సు వ్యవధి: నాలుగు సంవత్సరాలు. అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, నీట్ (యూజీ) 2022లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 11.
దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31.
వెబ్సైట్: https://joinindianarmy.nic.in/
అప్రెంటిస్షిప్
ఓఎన్జీసీలో 3614 ఖాళీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అప్రెంటిస్లు
మొత్తం ఖాళీలు: 3614 (సదరన్ సెక్టర్-694) ట్రేడులు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఫిట్టర్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 15.
వెబ్సైట్: www.ongcindia.com/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ