అతడు నవనగర స్వామి!

చరిత్ర పూర్వయుగంలో దక్షిణ ప్రాంతం కేంద్రంగా రాజ్యపాలన చేసిన వారిలో శాతవాహనులు ప్రథములు. నాలుగు శతాబ్దాలకు పైగా వీరి పాలన జనరంజకంగా సాగింది.

Published : 02 Jun 2023 01:29 IST

భారతదేశ చరిత్ర

చరిత్ర పూర్వయుగంలో దక్షిణ ప్రాంతం కేంద్రంగా రాజ్యపాలన చేసిన వారిలో శాతవాహనులు ప్రథములు. నాలుగు శతాబ్దాలకు పైగా వీరి పాలన జనరంజకంగా సాగింది. వరుస యుద్ధాలతో సామ్రాజ్యాన్ని విస్తరించారు. విదేశీయుల దండయాత్రలను సమర్థంగా నిలువరించారు. శాతవాహన రాజుల వరుసక్రమం, వారి గొప్పతనం, సమకాలీన రాజ్యాల పాలకులు, నాటి సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు, సాహిత్యపరంగా జరిగిన అభివృద్ధి, ప్రసిద్ధ రచనలు తదితరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని