భోజనంతోనే..

క్యాల్షియం లోపిస్తే ఎముకల పటుత్వం తగ్గుతుంది. అందుకే క్యాల్షియం మోతాదులు తగ్గిన వారికి డాక్టర్...

Updated : 22 Nov 2022 16:55 IST

క్యాల్షియం లోపిస్తే ఎముకల పటుత్వం తగ్గుతుంది. అందుకే క్యాల్షియం మోతాదులు తగ్గిన వారికి డాక్టర్లు మాత్రలు సూచిస్తుంటారు. అయితే వీటిని భోజనంతో పాటు గానీ భోజనం చేసిన కొద్దిసేపటి తర్వాత గానీ వేసుకోవటం మంచిది. దీంతో శరీరం క్యాల్షియంను బాగా గ్రహిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు