మూడేళ్లకోసారి వినికిడి పరీక్ష
వయసు మీద పడుతున్నకొద్దీ తలెత్తే వినికిడి లోపం సాధారణంగా రెండు చెవుల్లోనూ మొదలవుతుంది. రెండు చెవుల్లోనూ సమానంగా తగ్గుతుంది. వయసుతో పాటు ముంచుకొచ్చే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు.. చెవుల్లోని నాడీ కణాలను దెబ్బతీసే కొన్నిరకాల మందుల వంటివి దీని ముప్పు పెరిగేలా చేయొచ్చు.
వయసు మీద పడుతున్నకొద్దీ తలెత్తే వినికిడి లోపం సాధారణంగా రెండు చెవుల్లోనూ మొదలవుతుంది. రెండు చెవుల్లోనూ సమానంగా తగ్గుతుంది. వయసుతో పాటు ముంచుకొచ్చే అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులు.. చెవుల్లోని నాడీ కణాలను దెబ్బతీసే కొన్నిరకాల మందుల వంటివి దీని ముప్పు పెరిగేలా చేయొచ్చు. ఇలాంటి వినికిడి లోపం నెమ్మదిగా ఎక్కువ అవుతూ వస్తుంటుంది. చాలామంది వినికిడి తగ్గేంతవరకూ దీన్ని గుర్తించనే లేరు. కాబట్టి 45 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరూ మూడేళ్లకు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవటం మంచిది. అదే స్పష్టంగా శబ్దాలు వినిపించకపోతున్నా, చెవులు దిబ్బడ వేసినట్టు అనిపిస్తున్నా, రింగుమనే మోత వినిపిస్తున్నా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల