‘పొట్టు’ ఆయుష్షు!
రోజుకు నాలుగు సార్లు (సుమారు 70 గ్రాములు) పొట్టుతీయని ధాన్యాలను తినేవారికి ఎలాంటి కారణంతోనైనా...
‘పొట్టు’ ఆయుష్షు!
రోజుకు నాలుగు సార్లు (సుమారు 70 గ్రాములు) పొట్టుతీయని ధాన్యాలను తినేవారికి ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 22% తగ్గుతోందని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు. అదే గుండెజబ్బుతో తలెత్తే మరణం ముప్పయితే 23%, క్యాన్సర్ సంబంధ మరణం ముప్పు 22% తగ్గుతుండటం గమనార్హం. కాబట్టి బాగా పాలిష్ పట్టిన ధాన్యాల కన్నా ముడి ధాన్యాలు ఎక్కువగా తినటం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు