వినికిడి ‘మతిమరుపు’
వినికిడి ‘మతిమరుపు’
వినికిడిలోపిస్తే చుట్టుపక్కల వాళ్ల మాటలు వినిపించకపోవటమే కాదు.. డిమెన్షియా వంటి విషయగ్రహణ సమస్యలకూ దారితీస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీని వెనకగల కారణమేంటో స్పష్టంగా బయటపడలేదు. కానీ వినికిడిలోపించటం వల్ల నలుగురితో మాట్లాడటానికి, కలవటానికి జంకటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. మెదడు ఆరోగ్యానికి నలుగురితో సంబంధాలు కూడా చాలా కీలకం. మాటలు సరిగా వినబడకపోవటం వల్ల మెదడుకు ప్రేరణలు తగ్గిపోయి డిమెన్షియా ముప్పు పెరగటానికి కారణమవుతోంది. కాబట్టి వినికిడిలో ఏదైనా మార్పు కనబడితే వెంటనే ఒకసారి డాక్టర్ను సంప్రదించటం మంచిది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు
-
General News
Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ
-
Politics News
Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
-
Movies News
Writer Padmabhushan Review: రివ్యూ: రైటర్ పద్మభూషణ్
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!
-
India News
అలా చేస్తే.. 2030 కల్లా భారత్ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు