‘హిమాలయాలు’ కరుగుతున్నాయి!
హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
హిమాలయ పర్వతాలు తెలుసు కదా.. అక్కడ సాధారణం కన్నా ఎక్కువగా మంచు కరుగుతోందంట. ఏటా 5 బిలియన్ల దుమ్ము కణాలు కొత్తగా భూమి మీదకు చేరుతున్నాయంట. అవి హిమాలయాల్లోని మంచును కరిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎడారి దేశాల నుంచి శీతల పవనాల ద్వారా దుమ్ము హిమాలయాల ఉత్తర భాగంలో కేంద్రీకృతం అవుతూ.. అక్కడి గాలిని కలుషితం చేస్తోందంట. పరిశ్రమలు పెరగడం, వాతావరణ మార్పులతో సాధారణం కన్నా ఎక్కువగా దుమ్ము విడుదల అవుతోంది. దుమ్ము, వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం.. ఈ మూడు అంశాలు రాబోయే రోజుల్లో దాదాపు వంద కోట్ల మందికి నీటి ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందంట. పచ్చదనం పెంచి.. కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు