Updated : 25 Dec 2021 05:53 IST
అత్యుత్తమ నిర్మాణ పద్ధతులకు అవార్డులు
ఈనాడు, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో ఉత్తమ పద్ధతులను అవలంబించిన పలు నిర్మాణ సంస్థలకు తెలంగాణ క్రెడాయ్ ‘క్రియేట్-2021’ పేరుతో అవార్డులను అందజేసింది. గురువారం హెచ్ఐసీసీలో నిర్వహించిన తొలి టీఎస్ కాంక్లేవ్ సందర్భంగా మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా అవార్డులను బహుకరించారు. హైదరాబాద్లో క్రెడాయ్ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి అవార్డులకు ఎంపిక చేసింది.
Advertisement
Tags :