వంటింటి చిట్కా!

పులుసులు, ఇగురు కూరలు చేస్తున్నప్పుడు పదార్థాలు మగ్గాక నీళ్లు పోస్తారు కదా అప్పుడు చల్లటి నీళ్లు కాకుండా వేడినీళ్లు పోసి చూడండి.

Updated : 20 Nov 2022 06:43 IST

పులుసులు, ఇగురు కూరలు చేస్తున్నప్పుడు పదార్థాలు మగ్గాక నీళ్లు పోస్తారు కదా అప్పుడు చల్లటి నీళ్లు కాకుండా వేడినీళ్లు పోసి చూడండి. ఇలా చేస్తే వంట వేగంగా అవ్వడంతోపాటు... రుచిగా కూడా ఉంటుంది. పనీర్‌ వంటివి వండేటప్పుడు అవి గట్టిగా కాకుండా మృదువుగా వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని