మీకు తెలుసా!

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా వార్తలు రాయడానికి భారత్‌ వచ్చిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు గాంధీని ఆటోగ్రాఫ్‌ అడిగాడట. అందుకు ఆయన ఇరవై రూపాయలు డిమాండ్‌ చేశారు. కాసేపు

Published : 14 Aug 2022 05:35 IST

మీకు తెలుసా!

ఆటోగ్రాఫ్‌కి డబ్బు అడిగిన గాంధీజీ

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా వార్తలు రాయడానికి భారత్‌ వచ్చిన ఒక అమెరికన్‌ జర్నలిస్టు గాంధీని ఆటోగ్రాఫ్‌ అడిగాడట. అందుకు ఆయన ఇరవై రూపాయలు డిమాండ్‌ చేశారు. కాసేపు బేరమాడితే పదిహేనుకి ఒప్పుకున్నారు. ఆ డబ్బుని హరిజన సంక్షేమ నిధికి ఇచ్చారట గాంధీజీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..