యువోద్యోగులూ.. వినండి
కాలేజీ కుర్రాళ్లైనా.. కొలువు చేసే యువ ఉద్యోగులైనా.. చాటింగ్లో, సందేశాల్లో ఎమోజీలను ఎడాపెడా వాడేసేవారే. ఈ అలవాటుని పైస్థాయి అధికారులతో ఆన్లైన్, ఈమెయిల్ లావాదేవీల్లో కొనసాగిస్తే అసలుకే మోసం అంటోంది ఓ అధ్యయనం. ఈ
యువ నాడి
కాలేజీ కుర్రాళ్లైనా.. కొలువు చేసే యువ ఉద్యోగులైనా.. చాటింగ్లో, సందేశాల్లో ఎమోజీలను ఎడాపెడా వాడేసేవారే. ఈ అలవాటుని పైస్థాయి అధికారులతో ఆన్లైన్, ఈమెయిల్ లావాదేవీల్లో కొనసాగిస్తే అసలుకే మోసం అంటోంది ఓ అధ్యయనం. ఈ అలవాటు ఉన్నవాళ్లలో ప్రతిభ, సామర్థ్యాలు తక్కువగా ఉంటాయని యాజమాన్యాలు భావిస్తాయట. ‘ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ డెసిషన్ ప్రాసెస్’ పేరుతో టెల్ అవీవ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకారులు ఈ వివరాలు ప్రచురించారు. ‘ఎమోజీలు అతిగా వాడేవారి మనస్తత్వం సున్నితంగా ఉంటుంది. ఇతరులు తమని గుర్తించాలనీ, సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. మానసికంగా దృఢంగా ఉన్నవారు విషయాన్ని సూటిగా, స్పష్టంగా తమ మాటల్లో, అక్షరాల్లో చెబుతారు’ అంటున్నారు ఆ పరిశోధకులు. అందుకే ఆఫీసు ఈమెయిళ్లు, జూమ్ ప్రొఫైళ్లలాంటి వాటిలో ఎమోజీలు వాడొద్దని సలహా ఇస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)