ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలకు ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 13 Nov 2020 20:13 IST

విజయవాడ: రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలకు ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 21లోగా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు జతచేయాలని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని