తరుముకొస్తున్న క్రమబద్ధీకరణ గడువు
విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం)లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. మార్చిలోగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాదే గడువు ముగియగా మరోసారి అవకాశం కల్పించడంతో
ఈనాడు, విశాఖపట్నం
విశాఖపట్నం మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం)లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి గడువు సమీపిస్తోంది. మార్చిలోగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాదే గడువు ముగియగా మరోసారి అవకాశం కల్పించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు నెలలే గడువు ఉండగా అప్పటిలోగైనా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది.
మొత్తం ఆరు జోన్లలో ఎక్కువగా విజయనగరం జోన్లోని 9 మండలాల్లో అత్యధికంగా అక్రమ లేఅవుట్లను గుర్తించగా ఆ తరువాత పెందుర్తి, అనకాపల్లి, విశాఖలో ఉన్నట్లు గుర్తించారు.
వీఎంఆర్డీఏ విస్తరించిన విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఎల్ఆర్ఎస్ అనుమతులకు ఐదు వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అనుమతికి సిద్ధం చేసినవి కేవలం 1500 మాత్రమేనని సమాచారం. వచ్చిన దరఖాస్తుల ప్రకారం 560 అనధికార లేఅవుట్లను గుర్తించగా వాటిల్లో కొన్నింటికి లేఅవుట్ చిత్రాలు పూర్తి చేశారు. మరికొన్నింటికి తయారు చేయాల్సి ఉంది.
● వచ్చి వెళ్తున్నారు: ఎల్ఆర్ఎస్ అయితే బ్యాంకు రుణంతో గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన అయిదారు నెలల్లో అనుమతులు వచ్చేస్తాయనుకున్నారు. రెండేళ్లు దాటినా మంజూరు కాకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పదులు సంఖ్యలో ప్రజలు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు. మరికొందరు మధ్యవర్తులను సంప్రదించి తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో తెలుసుకుంటున్నారు. అధికారులు మాత్రం గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు.
ఇప్పటికీ పూర్తికాని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ఏళ్లు గడుస్తున్నా..
* అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 2020 జనవరిలో ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2019 ఆగస్టు 31కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లకు ఈ పథకం వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.
* ● ప్రజల నుంచి 2020 డిసెంబరు 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించగా వాటిని 2021 మార్చిలోగా పరిష్కరించాలని పురపాలకశాఖ మొదట గడువు ఇచ్చింది. ఆ సమయంలో వీఎంఆర్డీఏ అధికారులు ఒక్క ఎల్ఆర్ఎస్ కూడా మంజూరు చేయలేకపోయారు. కేవలం దరఖాస్తుల స్వీకరణ, జోన్ల వారీగా వాటిని గుర్తించడం వరకే పరిమితమయ్యారు.
* ● ఆ సమయంలో వీఎంఆర్డీఏ-2041 బృహత్తర ప్రణాళిక ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించడం, ప్రణాళిక అమలుపై దృష్టి పెట్టడంతో ఈ పనులు చేయలేకపోయారు. ఈలోగా గడువు ముగియడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 2022 మార్చిలోగా వాటిని పూర్తి చేయాలని ఆదేశించడంతో పలు కారణాల వల్ల నెమ్మదిగా సాగిస్తున్నారు.
క్రమబద్ధీకరణకు గుర్తించినవి ఎల్ఆర్ఎస్కు వచ్చిన మొత్తం దరఖాస్తులు
100
5,700
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల