logo

తితిదే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తితిదే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విశాఖపట్టణానికి చెందిన వి.హరనాథ్‌-లావణ్య దంపతులు తమ కుమారుడు ప్రవీణ్‌యోజిత్‌ పేరున రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

Updated : 22 Jan 2022 05:26 IST

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విశాఖపట్టణానికి చెందిన వి.హరనాథ్‌-లావణ్య దంపతులు తమ కుమారుడు ప్రవీణ్‌యోజిత్‌ పేరున రూ.10 లక్షలు విరాళంగా అందించారు. శుక్రవారం దాతల విభాగంలోని అధికారికి డీడీ అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని