కొత్తగా 2,690 మందికి కొవిడ్‌

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య 28,598 మంది నమూనాలు పరీక్షించగా..వీరిలో 2,690 మంది

Updated : 07 Feb 2022 05:54 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య 28,598 మంది నమూనాలు పరీక్షించగా..వీరిలో 2,690 మంది కొవిడ్‌ బారిన పడినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 9.41శాతంగా నమోదైంది. కరోనాతో ప్రకాశంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున 9 మంది చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని