AP High Court: జీవో నంబర్ 316పై తదనంతర చర్యలు నిలిపివేత
రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 316పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్ ప్లాట్లు
అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ రైతుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నంబర్ 316పై తదనంతర చర్యలను ధర్మాసనం నిలిపివేసింది. రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటామనంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అసైన్డ్ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదనంతర చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్