AP News: సజ్జల బెదిరిస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం: బండి శ్రీనివాసరావు
రెండు రోజలు కిందట ప్రెస్మీట్లో ఉండగా తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో బెదిరించినట్లు
విజయవాడ: రెండు రోజలు కిందట ప్రెస్మీట్లో ఉండగా తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో బెదిరించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల డిమాండ్లన్నీ విన్నవించుకునేందుకు సచివాలయంలో తమకు అందుబాటులో ఉంటే వ్యక్తి సజ్జల అన్న ఆయన.. అవాస్తవ వార్తల ద్వారా తమ బంధాన్ని చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
‘‘కలిసికట్టుగా పోరాడుతున్నందుకు సజ్జల శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ అని సజ్జల అన్నారు. ఉద్యోగ సంఘాలన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయని సజ్జలకు చెప్పాం. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ధోరణి ఉండొద్దని సజ్జల చెప్పారు. మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించబోము’’ అని బండి శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు