విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్’
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ)కు విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్’ నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా తెలిపారు.
ఫిబ్రవరి 21న వీక్షించనున్న రాష్ట్రపతి
ఫిబ్రవరి 25 నుంచి ‘మిలన్’
తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా
వివరాలు వెల్లడిస్తున్న తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా. చిత్రంలో కమొడోర్ గోవర్ధన్రాజు,
రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి, రియర్ అడ్మిరల్ ఐ.బి.ఉత్తయ్య, కమొడోర్ స్వపన్ శ్రీగుప్తా
ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ)కు విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్’ నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా తెలిపారు. విశాఖలోని తూర్పునౌకాదళంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కార్యక్రమానికి హాజరై నౌకాదళం, తీర భద్రతాదళం, మెరైన్ విభాగాలకు చెందిన 50 యుద్ధనౌకలను తిలకిస్తారన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ‘మిలన్’ పేరుతో పలు దేశాల నౌకాదళాల ఉన్నతాధికారుల అంతర్జాతీయ సమావేశం విశాఖలో జరుగుతుందన్నారు. ఈ తరహా కార్యక్రమం విశాఖలో జరగడం మొదటిసారన్నారు. అయితే పాకిస్థాన్, చైనాలకు ఈ సమావేశాల్లో స్థానం లేదని వెల్లడించారు. ‘మిలన్’ నిర్వహణ సందర్భంగా ‘మిలన్ విలేజ్’, ‘నగర కవాతు’, ‘రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన’ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరిగే నగర కవాతుకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని, డిఫెన్స్ ఎక్స్పోను రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ప్రారంభిస్తారని వెల్లడించారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో మిగ్-29 స్క్వాడ్రన్ను వచ్చే సంవత్సరానికల్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తూర్పునౌకాదళానికి ఇప్పటికే మూడు అధునాతన ఎ.ఎల్.హెచ్.హెలికాప్టర్లు వచ్చాయని త్వరలో మరో రెండు రాబోతున్నాయని వెల్లడించారు. అత్యాధునికమైన మల్టీరోల్ హెలికాప్టర్లను కూడా విశాఖకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రపతి యుద్ధనౌక సమీక్ష’ టీజర్ను తూర్పునౌకాదళాధిపతి విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
సెలవుపై వెళ్లిన గృహనిర్మాణ సంస్థ ఎండీ
గృహనిర్మాణ సంస్థ ఎండీ వెంకటరమణారెడ్డి నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్యపరమైన కారణాలతో సెలవు కోసం ఆయన దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతించింది. -
ఇదేనా బైబిల్కిచ్చే గౌరవం?
మ్యానిఫెస్టో అత్యంత పవిత్రమైంది... మాకది బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానం! ఇందులో ఇస్తున్న ప్రతి హామీని నెరవేర్చి తీరుతా... అమలు చేయలేని హామీని ఇవ్వను... ఇచ్చిన వాటిని మరెవ్వరికీ సాధ్యం కానట్లుగా అమలు చేస్తా... 2019 ఎన్నికలప్పుడు జగన్ ఊరూరా ఊదరగొట్టిన మాటలివి!! -
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పైపైకి!
రాష్ట్రంలో రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9, పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, వైయస్ఆర్ జిల్లాలోని సింహాద్రిపురంలో 44.3, అనకాపల్లి జిల్లా రావికమతం, విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం, తుమికాపల్లి, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 44.1, కర్నూలు జిల్లా వగరూరులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!