వెనకబడిన జిల్లాల అభివృద్ధిపై సమీక్ష

జిల్లాల అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల్లో

Published : 23 Jan 2022 03:24 IST

ప్రధాని వీడియో సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: వెనకబడిన జిల్లాల అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా జిల్లాల్లో పలు అంశాల్లో ప్రగతిపై నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌ ప్రజంటేషన్‌ ఇవ్వగా.. పలువురు కలెక్టర్లు వారి జిల్లాల్లో పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, బి.రాజశేఖర్‌, అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జి.జయలక్ష్మి, విజయ్‌కుమార్‌ తదితరులు సీఎంతోపాటు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు