AP News: కుప్పంను సీఎంకు కానుకగా ఇస్తా:మంత్రి పెద్దిరెడ్డి
రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి సీఎం జగన్మోహన్రెడ్డికి కానుకగా అందిస్తానని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటలో భాగంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం ....
కల్లూరు, న్యూస్టుడే: రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించి సీఎం జగన్మోహన్రెడ్డికి కానుకగా అందిస్తానని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాటలో భాగంగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కుప్పంలో గ్రానైట్ మాఫియా ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అదంతా వాస్తవమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ