ఉద్యోగులకు మద్దతుగా నేడు భాజపా నిరసన దీక్ష

ఉద్యోగులకు మద్దతుగా భాజపా రాష్ట్ర శాఖ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం దీక్ష చేపట్టనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్‌, నరసింహారావు,

Published : 25 Jan 2022 02:53 IST

ఈనాడు, అమరావతి: ఉద్యోగులకు మద్దతుగా భాజపా రాష్ట్ర శాఖ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం దీక్ష చేపట్టనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సీఎం రమేష్‌, నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఇతర సీనియర్‌ నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని