కాంగ్రెస్ ప్రచార తారలు 30 మంది
కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 30 మంది అగ్రనేతల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. వీరిలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్,
కీలకమైన ఉత్తర్ప్రదేశ్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 30 మంది అగ్రనేతల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. వీరిలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఇతర నేతలు- గులాంనబీ ఆజాద్, భూపీందర్సింగ్ హుడా, రాజ్బబ్బర్, సచిన్ పైలట్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, పార్టీలో కొత్తగా చేరిన విద్యార్థి సంఘ నేత కన్నయ్యకుమార్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి