కాంగ్రెస్‌ ప్రచార తారలు 30 మంది

కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 30 మంది అగ్రనేతల పేర్లను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. వీరిలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌,

Updated : 25 Jan 2022 05:46 IST

కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి 30 మంది అగ్రనేతల పేర్లను కాంగ్రెస్‌ ఖరారు చేసింది. వీరిలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఇతర నేతలు- గులాంనబీ ఆజాద్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, రాజ్‌బబ్బర్‌, సచిన్‌ పైలట్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేశ్‌ బఘేల్‌, పార్టీలో కొత్తగా చేరిన విద్యార్థి సంఘ నేత కన్నయ్యకుమార్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని